శ్రీ వివేకానందస్వాములవారు రెండోసారి (19 వ తేదీ జూన్ 1899) పాశ్చాత్యదేశాలకు వెళ్ళే సందర్బంలో, బేలూరు మఠ సన్న్యాసులలో, పిన్నలు శ్రీవారికి వీడ్కోలుపత్రం సమర్పించారు. ఆ పత్రానికి శ్రీవారిచ్చిన సమాధానానికి …
Blog
ఇంగ్లండులో భారతీయాధ్యాత్మికభావనా ప్రాబల్యం
1898 వ సం ॥ మార్చి 11 వ తేదీ కలకత్తా స్టార్ థియేటర్లో, సోదరి నివేదిత (మిస్.ఎం.ఇ.నోబెల్) పై విషయాన్నిగూర్చి ఉపన్యసించారు. ఆ సభకు అధ్యక్షత వహించిన వివేకానందులవారు మిస్.నోబెల్ను సభ్యులకు పరిచయం చేస్తూ …
Continue Reading about ఇంగ్లండులో భారతీయాధ్యాత్మికభావనా ప్రాబల్యం →
ఖేత్రీనగరంలో ఇచ్చిన ఉపన్యాసం – వేదాంత మతం
1897 సం ॥ డిసెంబరు 20 వ తేదీ ఖేత్రీనగరంలో శిష్యులతో సహా, శ్రీ వివేకానందస్వాములవారు తాముంటున్న మహారాజా వారి భవనంలో వేదాంతమతాన్ని గూర్చి ఉపన్యాసమిచ్చారు. ఆ సభకు అధ్యక్షత వహించిన మహారాజావారు శ్రీ …
Continue Reading about ఖేత్రీనగరంలో ఇచ్చిన ఉపన్యాసం – వేదాంత మతం →
వేదాంతం
(1897 సం ॥ నవంబరు 12 వ తేదీ లాహోర్లో ఇచ్చిన ఉపన్యాసం) ఒకటి బాహ్యప్రపంచం, రెండవది ఆంతర ప్రపంచం, అని మనం జీవించే ప్రపంచాలు రెండున్నాయి. రైలు రెండు పట్టాలమీద నడిచేటట్లు, మానవజాతి అభివృద్ధి ప్రాచీనకాలం …
భక్తి
(1897 సం ॥ నవంబరు 9 వ తేదీ లాహోర్లో ఇచ్చిన ఉపన్యాసం) గురుగంభీర శబ్దాలతో వడివడిగా ప్రవహించే ఉపనిషద్వారం నుండి ఒక ప్రతిధ్వని దూరం నుండి వస్తున్నదా అన్నట్లు వినబడుతోంది. ఒక్కొక్కప్పుడది చాలా అధికమై, …
లాహోర్లో ఇచ్చిన ఉపన్యాసం – హిందూమతంలోని సామాన్యసూత్రాలు
శ్రీ స్వాములవారు లాహోర్కు వచ్చినప్పుడు ఆర్య సమాజ, సనాతన ధర్మసభల నాయకులు వారికి ఘనస్వాగతం ఇచ్చారు. స్వాములవారు లాహోర్లోవున్న కొద్దికాలంలోనే మూడు ఉపన్యాసాలిచ్చారు. మొదటిది “హిందూమతంలోని సామాన్యసూత్రా” ల …
Continue Reading about లాహోర్లో ఇచ్చిన ఉపన్యాసం – హిందూమతంలోని సామాన్యసూత్రాలు →