…
నేనేమి నేర్చాను?
(ఢాకా – మార్చి, 1901) ఢాకాలో శ్రీవారు ఆంగ్లంలో రెండు ఉపన్యాసాలిచ్చారు. అందు, మొదటిది ‘నేనేమి నేర్చాను?’ అనే విషయంగూర్చి. రెండోది, ‘మనం పుట్టి పెరిగిన మతం’ అనే దాన్నిగూర్చి. ఈ విషయాలను, స్వాములవారి …
సన్యాసం – దాని లక్ష్యం, సాధనం
శ్రీ వివేకానందస్వాములవారు రెండోసారి (19 వ తేదీ జూన్ 1899) పాశ్చాత్యదేశాలకు వెళ్ళే సందర్బంలో, బేలూరు మఠ సన్న్యాసులలో, పిన్నలు శ్రీవారికి వీడ్కోలుపత్రం సమర్పించారు. ఆ పత్రానికి శ్రీవారిచ్చిన సమాధానానికి …
ఇంగ్లండులో భారతీయాధ్యాత్మికభావనా ప్రాబల్యం
1898 వ సం ॥ మార్చి 11 వ తేదీ కలకత్తా స్టార్ థియేటర్లో, సోదరి నివేదిత (మిస్.ఎం.ఇ.నోబెల్) పై విషయాన్నిగూర్చి ఉపన్యసించారు. ఆ సభకు అధ్యక్షత వహించిన వివేకానందులవారు మిస్.నోబెల్ను సభ్యులకు పరిచయం చేస్తూ …
Continue Reading about ఇంగ్లండులో భారతీయాధ్యాత్మికభావనా ప్రాబల్యం →
ఖేత్రీనగరంలో ఇచ్చిన ఉపన్యాసం – వేదాంత మతం
1897 సం ॥ డిసెంబరు 20 వ తేదీ ఖేత్రీనగరంలో శిష్యులతో సహా, శ్రీ వివేకానందస్వాములవారు తాముంటున్న మహారాజా వారి భవనంలో వేదాంతమతాన్ని గూర్చి ఉపన్యాసమిచ్చారు. ఆ సభకు అధ్యక్షత వహించిన మహారాజావారు శ్రీ …
Continue Reading about ఖేత్రీనగరంలో ఇచ్చిన ఉపన్యాసం – వేదాంత మతం →
వేదాంతం
(1897 సం ॥ నవంబరు 12 వ తేదీ లాహోర్లో ఇచ్చిన ఉపన్యాసం) ఒకటి బాహ్యప్రపంచం, రెండవది ఆంతర ప్రపంచం, అని మనం జీవించే ప్రపంచాలు రెండున్నాయి. రైలు రెండు పట్టాలమీద నడిచేటట్లు, మానవజాతి అభివృద్ధి ప్రాచీనకాలం …